రాయచోటిలో నూనె విక్రయం ప్రారంభించిన మంత్రి మండిపల్లి

85చూసినవారు
రాయచోటిలో నూనె విక్రయం ప్రారంభించిన మంత్రి మండిపల్లి
రాయచోటి లోని గాంధీ బజార్లో పౌరసరఫరాల శాఖ ద్వారా ఏర్పాటు చేసిన వంట నూనెల విక్రయ కేంద్రాన్ని శనివారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. శనగ నూనె లీటర్ 124, పామోలిన్ ఆయిల్ లీటర్ 110 రూపాయలకు కౌంటర్లలో విక్రయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి మండిపల్లి కోరారు.

సంబంధిత పోస్ట్