గంగమ్మ తల్లి ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు

71చూసినవారు
గంగమ్మ తల్లి ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు
లక్కీరెడ్డి పల్లి మండలం శ్రీశ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత దేవస్థానమునకు నూతనముగా శ్రీనివాసులు గ్రేడ్ వన్ కార్యనిర్వహణాధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ దేవస్థానము అభివృద్ధి బాట ల్లో శక్తివంచన లేకుండా పని చేస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి దేవదాయ శాఖకు మంచి పేరు తెస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్