రాయచోటి: రాష్ట్ర రవాణా, క్రీడా మంత్రి మండిపల్లి నేటి పర్యటన పర్యటన వివరాలు

75చూసినవారు
రాయచోటి: రాష్ట్ర రవాణా, క్రీడా మంత్రి మండిపల్లి నేటి పర్యటన పర్యటన వివరాలు
రాష్ట్ర రవాణా, క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం పర్యటన వివరాలను మంత్రి కార్యాలయం వారు వెల్లడించారు. ఉదయం 9గంటలకు రాయచోటి కిరాణా మర్చంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గాంధీ బజార్ నందు సరసమైన ధరలకు వంట నూనెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 1:00 గం.లకు సంబేపల్లి మండలంలోని అడవి కమ్మపల్లె గ్రామంలో దసరా ఉత్సవాలకు హాజరై అక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

సంబంధిత పోస్ట్