ఆగి ఉన్న వాహనాల్లో దొంగల బీభత్సం

78చూసినవారు
ఆగి ఉన్న వాహనాల్లో దొంగల బీభత్సం
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని విద్యుత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో.. శుక్రవారం నిలిచి ఉన్న వాహనాల్లో విలువైన పరికరాలు చోరీ అయ్యాయి. ఆగి ఉన్న వాహనాల పై విరుచుకుబడిన గుర్తు తెలియని దుండగులు..రెండు ఇన్నోవా వాహనాల్లో బ్యాటరీ,టేపరికార్దర్ తో పాటు ఏసీకి సంబంధించిన పరికరాలను దొంగలించారు. దీంతో వాహనదారులు లబోదిబో మంటున్నారు.

సంబంధిత పోస్ట్