కూడళ్ళలో సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిఐ

61చూసినవారు
రాయచోటి పట్టణంలోని కూడళ్లలో ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి సోమవారం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనదారులు సూచిక బోర్డులను గుర్తించి వాహనాలు నడపాలన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరైనా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలను రోడ్లపై నిలిపితే చర్యలు తప్పవని సిఐ విశ్వనాథ్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్