ఘనంగా త్రయోదశి పూజలు

65చూసినవారు
ఘనంగా త్రయోదశి పూజలు
నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ రైల్వే ఆవరణంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం ఉదయం శనీశ్వరునికి ఆలయ పూజారి సరసా రవికుమార్ శర్మ తైలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శనీశ్వరునికి తైలాభిషేకం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్