ఆదిత్య పెట్రోలియం లో ముగిసిన శిక్షణ తరగతులు

64చూసినవారు
ఆదిత్య పెట్రోలియం లో ముగిసిన శిక్షణ తరగతులు
ఆదిత్య ఇంజనీరింగ్  కళాశాల పెట్రోలియం  విభాగం నందు "ఇండస్ట్రియా ఆటోమేషన్  విత్ పి. ఎల్. సి"అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో  శిక్షణా తరగతులు   (01-04-2024నుండి06-04-2024) వరకు ఐదురోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అని ప్రిన్సిపాల్ డా. ఎం. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో    పెట్రోలియం రంగంలో వినియోగించే ఆటోమేషన్  తయారీ వాటి డిజైనింగ్ గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్