ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల పెట్రోలియం విభాగం నందు "ఇండస్ట్రియా ఆటోమేషన్ విత్ పి. ఎల్. సి"అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు (01-04-2024నుండి06-04-2024) వరకు ఐదురోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అని ప్రిన్సిపాల్ డా. ఎం. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో పెట్రోలియం రంగంలో వినియోగించే ఆటోమేషన్ తయారీ వాటి డిజైనింగ్ గురించి వివరించారు.