చేరికల జోరు ప్రచారం లో జోష్

70చూసినవారు
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం రాత్రి ఇంటింటా నిర్వహించిన ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరే వారి సంఖ్య అధికం కావడం, ఇప్పటికే చేరిన వారు టీడీపీ ప్రచారం జోరందుకోగా కొత్తగా చేరిన వారితో మరింత జోష్ పెరిగింది. మహిళలు ఎమ్మెల్యే చినరాజప్ప గత ప్రభుత్వ హయాంలో సాధించిన అభివృద్ధిని గుర్తుచేశారు. దీంతో కార్యకర్తలలో ఉత్సాహం మరీంత పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్