సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

52చూసినవారు
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ పథకాల నిధులను ఎన్నికల సంఘం (ఈసీ) అడ్డుకోవడంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోరుకొండ రోడ్ షోలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఢిళ్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ప్రజలకు మంచి జరగనివ్వకుండా ఆపుతున్నారు. వీళ్లు పథకాలను అడ్డకున్నా.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు వెంటనే బటన్లన్నీ నొక్కుతా.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్