దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన విద్యార్థులు ఇవాళ రాత్రిలోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు ఈనెల 10 వరకు అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్ బీఈ/బీటెక్ పేపర్స్ లో టాప్ లో 2,50,000 మంది ఈ పరీక్షకు అర్హత సాధించారు. వెబ్ సైట్: jeeadv.nic.in