పింఛన్ల పంపిణీపై కీలక అప్‌డేట్

50చూసినవారు
పింఛన్ల పంపిణీపై కీలక అప్‌డేట్
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ చేపట్టాలంటూ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్