మాదిగల ముఖ్య నాయకుల సమావేశం

592చూసినవారు
మాదిగల ముఖ్య నాయకుల సమావేశం
ఉప్పలగుప్తం మండలంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయుకుల సమావేశం మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సత్తాల దుర్గారావు అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్యమంత్రి మాదిగ, మాదిగ ఉప కులాల పై కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. మాదిగల అభివృద్ధికి చిత్తశుద్ధి తో పని చేయట్లేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్