దోమడ ఎంపీపీ స్కూల్ కమిటీ ఎన్నిక

83చూసినవారు
దోమడ ఎంపీపీ స్కూల్ కమిటీ ఎన్నిక
పెదపూడి మండలం దోమాడ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు గురువారం ఉదయం చైర్మెన్ ఎన్నికలను కూటమి నాయకులు కాకర్ల గోవింద్,సురేష్,వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్మన్ గ సవరపు చిట్టిబాబు,వైస్ చైర్మెన్ గా సింగిపురం సంతోసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిట్టిబాబు మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమలు చేపడతానని తెలిపారు.ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు,ఉపాధ్యాయలు,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్