సమర్ధతకు ప్రజలు కట్టం కట్టారు: ఎమ్మెల్యే

73చూసినవారు
హరియానాలో మూడోసారి బిజెపిని గెలిపించి సమర్థతకు, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. హర్యానా ఎన్నికల్లో బిజెపి విజయాన్ని హర్షిస్తూ అనపర్తిలో బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకును కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్