వరద బాధితులకు 25 లక్షల ఆర్థిక సాయం

84చూసినవారు
వరద బాధితులకు 25 లక్షల ఆర్థిక సాయం
భారీ వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన విజయవాడ బాధితుల సహాయార్థం కాకినాడ శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ లిమిటెడ్ జేఎండీ కంటిపూడి జయ మంగళవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్