గృహ నిర్మాణాలను వేగవంతంచేయాలి

54చూసినవారు
గృహ నిర్మాణాలను వేగవంతంచేయాలి
జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు స్లాబ్ లెవల్, స్లాబ్ వేసిను గృహాలను రానున్న అక్టోబర్ చివరి నాటికి వినియోగంలోకి తిసుకు రావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. హౌసింగ్, జిల్లా ప్రజా పరిషత్, డ్వామా, పంచాయతీరాజ్, అధికారులతో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్