స్వచ్ఛత వారోత్సవాల్లో పాల్గొన్న 34 వార్డు ఇన్చార్జ్

80చూసినవారు
స్వచ్ఛత వారోత్సవాల్లో పాల్గొన్న 34 వార్డు ఇన్చార్జ్
కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు సినిమా రోడ్ మయూరి థియేటర్ వెనకాల ఉన్న రాగంపేట నందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ స్వచ్ఛత వారోత్సవాలు అవగాహన ర్యాలీ ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది, 34 వార్డు ఇన్చార్జి పొంగ బుజ్జి, వారి సతీమణి సత్య, టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్