కాకినాడ: పారిశుధ్య కార్మికుల సమస్యలపై దశల వారి పోరాటాలు

61చూసినవారు
పారిశుధ్య కార్మికుల సమస్యలపై దశల వారి పోరాటాలు చేయడం జరుగుతుందని పారిశుద్ధ్య కార్మికుల సమైక్య ఏఐఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు కరీం భాషా, ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, పారిశుధ్య కార్మికుల సమైక్య నాయకులు బొత్స యేసు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో పారిశుధ్యకార్మికుల సమైక్య ఆధ్వర్యంలోభారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్