తిరుపతి లడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారాలు

77చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారాలు చేయడం జరిగిందని, స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్