బొబ్బర్లంక బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

76చూసినవారు
బొబ్బర్లంక బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ఏళ్ల తరబడి అస్తవ్యస్తంగా ఉన్న బొబ్బర్లంక బ్రిడ్జిపై రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో రోడ్డు నిర్మాణానికి రూ. 35లక్షల నిధులు మంజూరు అయ్యాయి. రోడ్డు నిర్మాణానికి మంగళవారం సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

సంబంధిత పోస్ట్