రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

68చూసినవారు
డాక్టర్ బి అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ వంద శాతం కేంద్రం నిధులతో వీటిని నిర్మించనున్నట్లు చెప్పారు. స్థల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సివుంటుం దన్నారు. ఈ మేరకు కేశవరం, జెడ్ మేడపాడు గ్రామాల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్