ఈవీఎం ట్రైనింగ్ ప్రోగ్రామ్

576చూసినవారు
మండపేట గర్ల్స్ స్కూల్ నందు గురువారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని 243 పివోలకు ఈవీఎం నిర్వహణ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. దీనికి సంబంధించి మండపేట మున్సిపల్ కార్యాలయం స్ట్రాంగ్ రూములో ఉంచిన డమ్మీ ఈవీఎంలను మున్సిపల్ కమిషనర్ బి రాము, టిపిఓ సుప్రియ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గర్ల్స్ స్కూల్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్