ఐ. పోలవరం మండలంలో ఎమ్మెల్యే బైక్ ర్యాలీ

554చూసినవారు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు అన్నారు. బుధవారం ఐ. పోలవరం మం. జి. మూలపొలంలో వారిద్దరూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో వేలాది మంది వైఎస్సార్ సీపీ శ్రేణులు మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్