ఎన్డీఏ కూటమికి మల్లాడి మద్దతు

50చూసినవారు
స్థానిక సమస్యలు పరిష్కరించాలని చేసిన ప్రతిపాదనకు సీఎం ఎన్. రంగస్వామి అంగీకరించడంతో యానాం సెగ్మెంట్లో ఎన్టీఏ కూటమికి మల్లాడి మద్దతు తెలిపారు. 30 మంది ఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో శనివారం సీఎం రంగస్వామి, పీడబ్ల్యుడీ మంత్రి లక్ష్మి నారాయణ సమక్షంలో భాజపా అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ సెల్వగణపతి హోంమంత్రి నమశ్శివాయలతో మల్లాడి బృందం చర్చలు జరిపారు. 30 అంశాల గురించి చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్