చంద్రబాబును మన్నించు అంటూ వైసీపీ శ్రేణుల పూజలు

58చూసినవారు
కాట్రేనికోన మండలం సీహెచ్. గున్నేపల్లి సత్తెమ్మ ఆలయంలో పి. గన్నవరం వైసీపీ నేతలు మంగళవారం 'సత్తెమ్మ తల్లి క్షమించు, చంద్రబాబును మన్నించు' కార్యక్రమం నిర్వహించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మన్నించు అంటూ గుడిలో పూజలు చేశారు. కొమ్ముల రాము పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్