కడియం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

80చూసినవారు
కడియం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కడియం మండల పరిషత్ సర్వసభ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోగాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్