19 నుంచి అందుబాటులోకి నూతన ఇసుక పాలసీ

78చూసినవారు
19 నుంచి అందుబాటులోకి నూతన ఇసుక పాలసీ
సెప్టెంబరు 19వ తేదీ నుంచి నూతన ఇసుక పాలసీ అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని తూ. గో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక సరఫరా చేసే విధానాల్లో వినియోగదారులు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్