ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం

56చూసినవారు
ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం
రామచంద్రపురం నియోజవర్గ ఆర్యవైశ్య ఐక్య సమాఖ్య సమావేశంలో గౌరవాధ్యక్షులుగా వెల్ల గ్రామానికి చెందిన పట్నాల గణపతి రావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం స్థానిక ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. సుభాష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్