రామచంద్రాపురం: బాలింతలకు రొట్టెలు పంపిణీ

68చూసినవారు
రామచంద్రాపురం: బాలింతలకు రొట్టెలు పంపిణీ
రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పోలిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం పాలు మరియు రొట్టెలను పంపిణీ చేశారు. ప్రతి నెల 9వ తారీఖున పాలు మరియు రొట్టెలు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు వాసంశెట్టి సత్యం మరియు కూటమి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్