భారీ తెరపై ఉపముఖ్యమంత్రి పవన్ ప్రసంగం ప్రదర్శన

80చూసినవారు
తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నిర్వహించిన వారాహి బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని రాజోలులో భారీ తెరపై ప్రదర్శించారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే జనసైనికులు తెరపై పూలుజల్లి కేరింతలు కొట్టారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, సూరిశెట్టి శ్రీనివాస్, నామన షణ్ముఖ్, కోళ్ల బాబి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్