మామిడికుదురు: పల్లె పండుగను విజయవంతం చేయాలి: ఎంపీడీవో

83చూసినవారు
ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో వెంకటేశ్వరరావు అధికారులకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మామిడికుదురు మండల పరిషత్ కార్యాలయం నుంచి ఉపాధి హామీ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్