రాజోలు: మండలంలో కురిసిన భారీ వర్షం

54చూసినవారు
రాజోలు మండలం పరోధిలో పలు గ్రామాలలో సోమవారం భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు వర్షానికి పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వ్యవసాయ పనులు చేసుకునేందుకు వర్షం అడ్డంకిగా మారిందని రైతులు చెప్పారు.

సంబంధిత పోస్ట్