బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, వంటగదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉందని తెలిపారు. మరుగు దొడ్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్