మూడు మండలాల్లో పర్యటించిన అవనిగడ్డ ఎమ్మెల్యే

83చూసినవారు
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని పంట పొలాలను. మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. లంకపల్లి, మాజేరు, పూషడం రోడ్డు, యండకుదురు, జీలగలగండి, మంగళాపురంల్లో నీట మునిగిన పొలాలు పరిశీలించారు. డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పెద్దకళ్ళేపల్లి పుష్కర ఘాట్, నష్టపోయిన చెరువులు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్