కరకట్టకు గండి పడకుండా పటిష్ట చర్యలు

72చూసినవారు
మోపిదేవి మండలంలోని కృష్ణా నది కరకట్టల పటిష్టతకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సోమవారం మండల పరిధిలోని బొబ్బర్లంక బొబ్బర్లంక వద్ద మెయిన్ కరగట్టకు గండి పడే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు అభ్యర్థన మేరకు ఇసుక బస్తాలతో కట్టను పటిష్టం చేస్తున్నారు. కరకట్ట ఎక్కడ బలహీనంగా ఉందో ఆ ప్రాంతాల్లో ఇసుక మూటలు వేసి పటిష్ట చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్