బాపులపాడు కాలువలో మృతదేహం గుర్తింపు

81చూసినవారు
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వేలేరు గ్రామపంచాయతీ పరిధిలో పోలవరం కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం గురువారం రాత్రి గుర్తించారు.
సుమారు 55 సం. వయసుగల మగ మృతదేహం, పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తు పట్టలేని స్థితిలో లభ్యమైన వైనం.
వేలేరు గ్రామ వీఆర్ఏ ఫిర్యాదు మేరకు జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియవలసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్