భగవంతుని కృపతో ప్రజలకు వరద కష్టాలు పోవాలి

57చూసినవారు
భగవంతుని కృపతో ప్రజలకు వరద కష్టాలు పోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.
ఆదివారం నందివాడ మండలం మండలంలోని ఇలపర్రు, పెద విరివాడ, కుదరవల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే రాము పర్యటించారు. మోకాళ్ళ లోతు నీటిలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడుతూ. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే రాము
భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్