గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మహిళ ఆందోళన

2241చూసినవారు
గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈసికి డబ్బులు డిమాండ్ చేశారని గురువారం ఓ మహిళ ఆందోళనకు దిగింది. ఏ చిన్న పని అయిన డబ్బు ఇవ్వాలిసిందే అంటూ ఆ మహిళ ఆందోళనకు దిగింది. జగనన్న ఇచ్చిన ఒక్క సెంటు భూమికి సంబంధించిన ఈ. సి కోసం వచ్చిన మహిళ వద్ద ఫోరమ్ ఫీల్-అప్ చేసినందుకు రూ. 100 ఈ. సర్టిఫికెట్ ఇచ్చినందుకు గాను రూ. 400 డిమాండ్ చేసినట్లు ఓ మహిళ కార్యాలయం ప్రాగణంలో ఆందోళనకు దిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్