రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి

60చూసినవారు
వరదల కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహన్ స్వయంగా పర్యటించారు. రైతుల పరిస్థితి ఆయన అర్థం చేసుకున్నారని, అదేవిధంగా బుడమేరు కూడా మరమ్మత్తులు చేపట్టవలసి ఉందన్నారు. కేంద్రం సహకారం అందిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్