పిరమిడ్ పార్టీని ఆదరించండి

81చూసినవారు
పిరమిడ్ పార్టీని ఆదరించండి
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వక్కలగడ్డ పావని అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. రానున్న ఎన్నికలలో ప్రజలకు మంచి చేసే విధంగా తమ పార్టీ ముందస్తు ప్రణాళికతో ఉందని మీడియాకి తెలిపారు. మచిలీపట్నం ప్రాంతానికి రహదారులు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులను జిల్లా వ్యాప్తంగా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్