ప్రారంభమైన వైసిపి వలసలు

74చూసినవారు
ప్రారంభమైన వైసిపి వలసలు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం పెదపట్నం గ్రామపంచాయతీలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో 42 కుటుంబాలు వైసిపి పార్టీని వదిలి టిడిపిలో చేరారు. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆవేదనలు వ్యక్తం చేశారు. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి రవీంద్ర ఎంతగానో కృషి చేశారని, రానున్న కాలంలో మరింత అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని టిడిపిలో చేరిన కార్యకర్తలు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్