దేవి నవరాత్రుల సందర్భంగా లంక లితీష్ విరాళం

50చూసినవారు
దేవి నవరాత్రుల సందర్భంగా లంక లితీష్ విరాళం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవీ నవరాత్రుల సందర్భంగా దేవుడు చెరువులోని బొగ్గుల బట్టి వద్ద ఏర్పాటు చేసిన, అమ్మవారి విగ్రహాన్ని తెలుగు యువత అధ్యక్షుడు లంక నితీష్ సందర్శించారు. దేవి నవరాత్రులలో భాగంగా అన్నపూర్ణాదేవి రూపంలో కొలువై ఉన్న అమ్మవారి పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని 5వేల రూపాయలు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అంకరాజు వెంకట్రావు, వెంకటేశ్వరరావు పండు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్