మైలవరం: విద్యార్థులకు అభ్యసనా సామాగ్రి పంపిణీ

67చూసినవారు
మైలవరం: విద్యార్థులకు అభ్యసనా సామాగ్రి పంపిణీ
మైలవరంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రల్లో భాగంగా బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా దేవుడి చెరువులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు లంక లితిష్ సారధ్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్