మైలవరం: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
రెడ్డిగూడెం మండలంలోని అన్నేరావుపేటలో పల్లెపండుగ కార్యక్రమాన్ని సోమవారం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఎన్. ఆర్. ఈ. జి. ఎస్ నిధులతో 604 మీటర్ల పొడవునా నిర్మించనున్న 4 రహదారులకు రూ. 29. 20 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు వెల్లడించారు. ఏపీలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్