ఇబ్రహీంపట్నంలో వాల్మీకి జయంతి వేడుకలు

76చూసినవారు
ఇబ్రహీంపట్నంలో వాల్మీకి జయంతి వేడుకలు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల పరిషత్ అధ్యక్షురాలు పాలడుగు జ్యోత్స్న వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిడిఓ సునీత శర్మ, ఎంపీడీవో సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్