మైలవరం: దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

69చూసినవారు
వరప్రదాయిని, శక్తిస్వరూపిణి, శ్రీ దుర్గాదేవి అమ్మవారికి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని మైలవరం శాసనసభ్యుని వారి కార్యాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేత్రపర్వంగా జరిగిన పూజల్లో గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, ఆయన సతీమణి శిరీషలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్