త్వరలోనే ‘ఆపరేషన్ బుడమేరు’: సీఎం

82చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు కరకట్ట పనులను సీఎం చంద్రబాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘బుడమేరు కబ్జాకు గురైందని తేలితే శిక్ష తప్పదు. అక్రమంగా భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ‘ఆపరేషన్ బుడమేరు’ స్టార్ట్ చేస్తాం. వైసీపీ చేసిన పనుల వల్లే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉంది.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్