టీడీపీ నేతను పరామర్శించిన ఎమ్మెల్యే

85చూసినవారు
టీడీపీ నేతను పరామర్శించిన ఎమ్మెల్యే
రెడ్డిగూడెం మండలంలోని కూనపరాజుపర్వకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్ మేరుగు రవి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం కూనపరాజుపర్వలోని వారి నివాసానికి విచ్చేసి రవిని పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్