నందిగామ పట్టణంలోని 9, 10, 12 వార్డుల్లో బుధవారం కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య విస్త్రృత పర్యటన చేపట్టారు. ఈ సందర్బంగా
తంగిరాల సౌమ్య విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నేతల పర్యటనలు, డోర్ టు డోర్ క్యాంపేన్లు పార్టీ శ్రేణులు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరిన తంగిరాల సౌమ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.