నందిగామ: వైసీపీని వీడిన గ్రామ సర్పంచ్

63చూసినవారు
నందిగామ: వైసీపీని వీడిన గ్రామ సర్పంచ్
నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో శనివారం వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు గ్రామ సర్పంచ్ పల్లెపోగు పుల్లయ్య. ఈ సందర్బంగా కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయనకు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలోకి వచ్చినవారు ప్రజాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్